సాధారణ మానవుల మరియు అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ ప్రవక్తలకు మధ్య గల ఏదైనా తేడా ఉంటుందా అన్న అంశం పై సంక్షిప్త వివరణ...
అల్లాహ్, ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలను అవతరింపజేశాడు, వారందరూ మనలాంటి మనుషులే. మనలాగే తినేవారు, త్రాగేవారు మరియు నిద్రపోయేవారు. కాని వారిలో మనలో లేనటువంటి కొన్ని ప్రత్యేకతలుండేవి.
1. ప్రవక్తలను అల్లాహ్ మన హిదాయత్ కోసం అవతరింపజేశాడు మరియు మనల్ని వారి పట్ల విధేయత చూపమని ఆదేశించాడు.
2. వారు జ్ఞానులుగా జన్మిస్తారు, చిన్నప్పటి నుంచే హలామ్ మరియు హరామ్ కు కట్టుబడి ఉంటారు. మేము అజ్ఞానులుగా జన్మిస్తాము, హరామ్ మరియు హరామ్ నిబంధనలు మనపై నిర్ణిత సమయం తరువాత విధిగా మారతాయి.
3. వారు ప్రపంచంలో ఎవరి నుండీ విద్యాను నేర్చుకోరు.
4. జీవితాంతం వారి నుండి ఒక్క తప్పు కూడా జరగదు కాని మా నుండి చాలా తప్పులు పాపాలు సంభవిస్తాయి.
5. అల్లాహ్ వారికి ప్రజల హిదాయత్ కోసం ప్రవక్తగా నియమిస్తాడు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి