ఆది, 12/01/2019 - 15:15
ఇస్లాం యొక్క సరైన ఆదేశాలు ఎలా మారిపోయాయి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
హదీస్ గ్రంథాలలో సగం హదీసులు ఆయిషా ఉల్లేఖిస్తే మరో సగం ఆమె వైఖరి గురించి నకిలీ రివాయతులు తయారు చేసిన అబూహురైరహ్ ఖాతాలో వెళ్ళిపోయి ఉంటుంది. అందుకు దాని ప్రతిఫలంగా అబూహురైరహ్ను మదీనాకు గవర్నర్ చేశారు. నిజానికి కేవలం అతనొక పేదవాడు అతని కోసమని పెద్ద కురువిందమణి కోటను తయారు చేశారు. “రావియతుల్ ఇస్లాం” అను బిరుదును ఇచ్చారు. అలా అతను ..బనీ ఉమయ్యహ్.. కొరకు పూర్తిగా ఒక కొత్త దీన్ను సంగ్రహింపజేశాడు. అందులో ఖుర్ఆన్ మరియు సున్నత్లలో నుండి ఏవైతే తమ మనోవాంఛలకు అనుకూలంగా మరియు తమ రాజ్యాన్ని బలపరిచేటువంటి ఉపదేశాలు వున్నాయో అవే విషయాలు కనబడతాయి. మరి ఇలాంటి మతం గమ్మత్తులతో కూడిన మరియు భిన్న విషయాలను క్రోడీకరించిన మతం కాకా మరేమౌతుంది.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి