ఏ పీనాసి అయినా సరే ఈ ఏడు ఆపదలలో ఒక దానికి తప్పకుండా గురి అవుతాడు...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: పీనాసి ఈ ఏడు ఆపదలలో ఒక దానికి గురి అవుతాడు, అవి:
1. తన ఆస్తిని వారసుడి కోసం వదిలి మరణిస్తాడు, వారసుడు దానిని అల్లాహ్ అవిధేయత మార్గంలో ఖర్చు పెడతాడు
2. లేదా దౌర్జన్యుడు అవమానానికి గురి చేసి అతడి నుండి లాక్కుంటాడు
3. లేదా ఏదో ఒక మానోవాంఛకు గురి అయ్యి ఆ వాంఛకు చేరేందుకు తన ధనాన్ని ఖర్చు చేస్తాడు
4. లేదా ఉన్న ఇంటిని మళ్లీ కట్టుకోవాలనే లేదా పాడుపడ్డ కట్టడాన్ని కట్టాలనే ఆలోచన వచ్చి తన డబ్బును ఖర్చు చేసుకుంటాడు
5. లేదా ఏదో సంఘటనకు గురి అవుతాడు ఉదాహారణకు మునిపోవటమో, కాలిపోవటమో, దొంగతనానికో మొ..
6. లేదా చికిత్సలేని రోగానికి గురి అయ్యి తన ధనాన్ని దానిపై ఖర్చు చేస్తాడు
7. లేదా ఎక్కడో దాచి పెట్టి మరిచిపోతాడు[అల్ మౌయిజతుల్ అదదియహ్, పేరు329]
రిఫ్రెన్స్
మిష్కీనీ అర్దబీలీ, అల్ మవాయిజుల్ అదదియహ్, ముర్తుజా మూసవీ, ముఅస్ససయే ఇల్మీ ఫర్హంగీ దారుల్ హదీస్, ఖుమ్-ఇరాన్, 1392ష.
వ్యాఖ్యానించండి