కలెమా శరణం

శని, 02/22/2020 - 16:32

“దైవప్రవక్త[స.అ], శత్రువులతో కలెమా చదవనంత వరకు మాత్రమే యుధ్ధం చేయి, అని ప్రవచించారు”

కలెమా శరణం

“సహీ ముస్లిం”లో ఖైబర్ యుధ్ద సంఘటనల క్రమంలో ఇలా లిఖించబడి ఉంది; దైవప్రవక్త[స.అ] ఖైబర్ యుధ్దం రోజు హజ్రత్ అలీ[అ.స]కు సైన్య ఆధిపత్యాన్ని అప్పగించి పంపారు. అప్పుడు అతను దైవప్రవక్త[స.అ]తో ఎప్పటి వరకు యుధ్ధం చేయాలి? అని ప్రశ్నిస్తే దైవప్రవక్త[స.అ], “వాళ్ళు తౌహీద్(ఏకేశ్వరవాదం) మరియు రిసాలత్(దైవదౌత్యం)ను అంగీకరించేంత వరకు, ఆ తరువాత ఒకవేళ అంగీకారాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళ ప్రాణాలు మరియు ధనం సురక్షితం, వాళ్ళను ఇక అల్లాయే చూసుకుంటాడు” అని అన్నారు. కాని అబూబక్ర్‌కు ఈ రివాయత్‌పై నమ్మకం కలగలేదు. అందుకని స్పష్టంగా మేము ఎలాగైనా సరే వాళ్ళతో యుధ్ధం చేస్తాము. వాళ్ళు నమాజ్ మరియు జకాత్‌ను విడదీసేశారు. నమాజ్ చదివారు కాని జకాత్ ఇవ్వలేదు. అంతేకాదు ఒకవేళ వాళ్ళు దైవప్రవక్త[స.అ]కు ఇచ్చే ఆ తక్కువ ధనం కూడా నాకు ఇవ్వకపోతే నేను వాళ్ళతో యుధ్దం చేస్తాను, అని అన్నారు.
అంతేకాకుండా వాళ్ళు అబూబక్ర్‌కు జకాత్ ఇవ్వడానికి నిరాకరించారే గాని మొత్తానికి జకాత్ ఇవ్వడం వాజిబ్ అనే విషయాన్ని నిరాకరించలేదు.

రిఫ్రెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్[అ.స] అనుచరణ అవసరమని నిదర్శిస్తున్న హదీసులు అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22