క్షమాపణకై అల్లాహ్ ను వేడుకోవాలి లేదా ఆయన నియమించిన పవిత్రులను ఆశ్రయించాలి అన్ని విషయం పై ఖుర్ఆన్ నిదర్శనం...
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ బారి నుండి సూరక్షితంగా ఉండాలంటే లేదా దాని నుండి కోలుకోవాలంటే వైధ్యనిపుణులు చేప్పిన జాగ్రత్తలతో పాటు ఆధ్యాత్మికమైన ప్రార్థనలు మరియు సూచనలు కూడా పాటించటం అవసరం. ఇలాంటి సమయంలో నిజమైన సృష్టికర్తతో పాటు ఆయన తరపు నుండి నియమించబడ్డ మరియు చూసించబడ్డ పవిత్రులు ఉదాహారణకు దైవప్రవక్త[స.అ] మరియు అహ్లెబైత్[అ.స]లు. ఇలా అని ముస్లిముల పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో స్వయంగా అల్లాహ్ యే ఇలా ఉపదేశం: “మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో ప్రజలు అతనిని అనుసరించాలనే పంపాము. వారే గనక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి క్షమాపణకై అల్లాహ్ ను వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపుకై విన్నవించుకుని ఉంటే అప్పుడు వారు అల్లాహ్ ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా పొంది ఉండేవారు”[నిసా:64]
వ్యాఖ్యానించండి