గురు, 05/21/2020 - 14:14
జనాబె అబూజర్ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చితంగా చేసిన అరుదైన చర్య..

చరిత్రలో కొందరి చరిత్ర చాలా ప్రభావితంగా ఉంటుంది. అలాంటి వారిలో జనాబే అబూజర్ చరిత్ర కూడా ఉంది. ఈ చెప్పబడే సంఘటనలో కేవలం వారు వారి తప్పును తెలుసుకొని తాను చేసిన పనికి మారుగా ఏమి చేశారో చూడవచ్చు.
ఒకరోజు జనాబె అబూజర్[అ.స] ఒకరిని “ఓ నల్ల మొగము గల స్ర్తీ కుమారుడా!” అన్నారు. అప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “అబూజర్! శాంతి, శాంతి! ఎవరి తల్లి ముగము తెల్లగా ఉందో అతడికి, ఎవరి తల్లి ముగము నల్లగా ఉందో అతడి పై ఎటువంటి ఉత్తమత్వం లేదు”
అబూజర్ తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. తాను చేసిన పనికి మారుగా నేలపై పడుకోని ఆ వ్యక్తితో ఇలా అన్నారు: “నిలబడు, నిలబడి నీ కాలును నా ముఖం పై పెట్టు!”[మబాహిసె అఖ్లాఖీ(1) తకబ్బుర్ శీర్షికలో]
రిఫరెన్స్
మజల్లయె ముబల్లిగా, ఇస్ఫన్ద్ 1385, షుమారయె 88.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి