మనిషి నమాజ్ పట్ల ప్రవర్తనను బట్టి ప్రళయం నాడు అతని స్థితిగతులను నిశ్చయిస్తారు అన్న విషయంపై సంక్షిప్త వివరణ.
నమాజ్ ప్రభావం మరణించిన తరువాత కూడా మనపై ఉంటుంది, అన్న విషయం పై పవిత్ర మాసూముల హదీసుల నుండి కొన్ని ముఖ్యాంశాలు:
1. ప్రళయదినాన ప్రశ్నించబడే మొదటి ప్రశ్న నమాజ్
2. నమాజ్ స్వీకరించబడితే మిగత మంచి చర్యలన్నీ స్వీకరించబడతాయి
3. నమాజ్ రద్దు చేయబడితే మిగత మంచి చర్యలన్నీ రద్దుచేయబడతాయి
4. నమాజ్ ను పరిపూర్ణ స్థాయిలో చదివే వారిని స్వర్గానికి పంపుతాడు అని అల్లాహ్ తన బాధ్యతగా నిర్ధారించుకున్నాడు
5. ప్రళయదినాన మనిషిని అతడి పాపపుణ్యాల పరిశీలనకై హాజరు పరుస్తారు, ముందుగా అతడి నమాజును సంపూర్ణమైనదా కాదా అని పరిశీలిస్తారు, ఒకవేళ సంపూర్ణమైనదై ఉంటే మిగతా విషయాలను పరిశీలిస్తారు అదే ఒకవేళ అతడి నమాజ్ అసంపూర్ణమైనదై ఉంటే అతడిని నరకానికి పంపుతారు.
రిఫ్రెన్స్
జావాహిరుల్ కలామ్, ఉర్వతుల్ ఉస్ఖా మరియు వసాయిల్ అల్ షియా నుండి తీసుకున్న సరైన హదీసులు.
వ్యాఖ్యానించండి