మనిషి మరణించిన తరువాత సమాధిలో చేయబడే ప్రశ్నలూ మరియు వాటి సమాధానాలు...
మరణానంతరం ప్రశ్నలూ మరియు వాటి సమాధానాలు:
మరణించిన తరువాత సమాధిలో ఇద్దరు దైవదూతలు వస్తారు, వారు మృతుని లేపి ప్రశ్నిస్తారు. మంచి పనులు చేసినవారి వద్దకు వచ్చే దైవదూతల పేర్లు “ముబష్షిర్ మరియు బషీర్” చెడు కార్యములకు పాల్పడినవారి వద్దకు వచ్చే దైవదూతల పేర్లు “మున్కిర్ మరియు నకీర్”
దైవదూతల ప్రశ్నలు మరియు వాణి సమాధానాలు:
1. నీ ప్రభువు ఏవడు? జ. అల్లాహ్
2. నీ మతం ఏమిటి? జ. ఇస్లాం
3. నీ ప్రవక్త ఎవరు? జ. హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ]
4. నీ ఇమామ్ ఎవరు? జ. హజ్రత్ అలీ[అ.స] మరియు వారి తరువాత పదకొండు మంది ఇమాములు.
5. నీ గ్రంథం ఏమిటి? జ. ఖుర్ఆన్ మజీద్
6. నీ ఖిబ్లా ఏది? జ. కఅబహ్
ఈ ప్రశ్నలకు సరిగా సమాధానం ఇచ్చిన వ్యక్తి సమాధిని దైవదూతలు స్వర్గం యొక్క ఒక వనంగా మార్చేస్తారు. మరి సరిగా సమాదానం ఇవ్వచి వ్యక్తి సమాధిని నరకం యొక్క నిప్పుతో నింపేస్తారు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే సివ్వుమ్.
వ్యాఖ్యానించండి