పదకొండవ పాఠం: చౌదహ్ మఅసూమ్

బుధ, 07/17/2019 - 06:06

చౌదహ్ మఅసూమ్, పద్నాల్గు మంది పవిత్రులు ఎవరు అన్న అంశం పై సంక్షిప్త వివరణ...

పదకొండవ పాఠం: చౌదహ్ మఅసూమ్

1. చౌదహ్ మఅసూములు ఎవరూ?
జ. హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ], హజ్రత్ ఫాతెమహ్ జహ్రా[స.అ] మరియు పన్నెండు ఇమాములు
2. మఅసూమ్ అనగానేమీ?
జ. వారి నుండి ఎటువంటి తప్పు సంభవించని వారు మరియు వారు మొదటి నుండి చివరి వరకు పవిత్రంగా ఉండేవారు.
3. వీళ్లను ఎందుకు మఅసూమ్ అని అంటారు?
జ. అల్లాహ్ వీరిని మార్గదర్శకులుగా నియమించి అవతరించాడు. ఒకవేళ వీరు మరిచిపోతే లేదా భటక్ గయేతో పూర్తి దీన్ నాశనమైపోతుంది.
4. మఅసూముల పరస్పర సంబంధం ఏమిటి?
జ. దైవప్రవక్త[స.అ], హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] యొక్క తండ్రి మరియు హజ్రత్ ఫాతెమా ఇమామ్ అలీ[అ.స] యొక్క భార్య, హజ్రత్ అలీ[అ.స], ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] యొక్క తండ్రి. మిగిలిన ఇమాములలో ప్రతీ ఇమామ్ మొదటి ఇమామ్ కుమారుడు.

రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే అవ్వల్.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16