ఆది, 07/28/2019 - 18:24
ఏ మనిషైతే మరణించిన తరువాత కూడా తాను ప్రయోజనాన్ని పొందాలనుకుంటాడో దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారి పరిష్కారం.
ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా ప్రవచించారు: ఆరు పనులు మానవుని మరణం తరువాత కూడా అతనికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి:
1.తన మరణానంతరం తన పాపాలకు ప్రాయశ్చితాన్ని కోరే మేలైన సంతానం.
2.తన పేరుతో [ఏదైనా ప్రదేసానికి వఖ్ఫ్ చేయబడి] చదవబడుతున్న ఖురాను.
3.తాను తవ్విన బావి.
4.తాను నాటిన మొక్క.
5.ఏ నీటిచలమనైతే ఆ దేవుని దారిలో తవ్వాడో ఆ చెలమ.
6.ఏ మంచి నడవడికైతే తన జ్ఞాపకార్ధం మిగిలిపోతుందో మరియు ఇతరులు ఆ నడవడికను అవలబిస్తారో [ఆ నడవడిక].
రెఫరెన్స్
అల్ ఖిసాల్, 2వ భాగం, పేజీ నం: 323.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి