ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు

శని, 09/28/2019 - 08:48

ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు, అల్లాహ్ ప్రజలకు అన్యాయం చేయడు...

“అల్లాహ్‌యే మనిషి పరిణామాన్ని ఇలా చేశాడు” అనే ఈ దైవనియోగమునకు బుధ్ధిమంతుడు మరియు వివేకి సమర్థించడు. అల్లాహ్, ప్రజలను సృష్టించి మంచి చెడులను తెలియపరిచి, ప్రవక్త[స.అ]లను పంపి కష్టమైన సమస్యలను విస్పష్టం చేసి సత్య అసత్యాలను వివరించాడు. కాని మనిషి ఇహలోకపు జీవితం మరియు దాని సౌందర్యం, గర్వం మరియు అహంకారం, అజ్ఞానం మరియు మూర్ఖత్వం, శత్రుత్వం మరియు తలపొగరు తనం, అన్యాయం మరియు దౌర్భాగ్యాల వల్ల యదార్థం నుండి వేరై సైతాను అడుగు జాడలలో నడిచి కరుణామయుడైన అల్లాహ్ కు దూరమైయ్యాడు. అతడి లక్ష్యం మారిపోయింది. దీనినే అల్లాహ్ తన ఖుర్ఆన్‌లో చాలా అందంగా సంక్షిప్తంగా వివరించెను: “యథార్థమేమిటంటే అల్లాహ్ ప్రజలకు అన్యాయం చెయ్యడు. ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు”[యూనుస్:44]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12