ఆది, 08/02/2020 - 17:00
అబద్ధం చెప్పటం వల్ల భాగ్యం దూరమౌతుంది, దరిద్రం వెంటాడుతుంది....
ఎప్పుడైతే ఒక మనిషికి అబద్ధం చెప్పటం అలవాటుగా మారుతుందో, పేదరికం మరియు దరిద్రం అతడి వెంటాడి వేటాడతాయి. అతడి జీవితం నుంచి మగళం పోతుంది.
ఇమామ్ అలీ[అ.స] దరిద్రానికి కారణలు వివరిస్తు ఇలా అన్నారు.. అబద్ధం చెప్పే అలవాటు, దరిద్రాన్ని తీసుకొస్తుంది.[ వసాయిల్ అల్ షియా, భాగం15, పేజీ347]
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: అబద్ధం మనిషి యొక్క భాగ్యాన్ని తక్కువ చేస్తుంది.
బహుశ అబద్ధం చెప్పటం వల్ల సహాయం చేసేవాడు కూడా సహాయం చేయకపోడానికి ఒక కారణం అయి ఉండోచ్చు.
రిఫరెన్స్
హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, హదీస్20704.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి