సోమ, 07/29/2019 - 18:13
ఖురాను పట్ల నిర్లక్ష్యం సరికాదు ఎందుకంటే అల్లాహ్ దానిని మానవునికి దారి చూపే గొప్ప మార్గదర్శిని చేసి అవతరింపజేసాడు.
ఇమాం జాఫరె సాదిఖ్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఏ ఇంట్లో నైతే దివ్య ఖురాను పఠింపబడదో మరియు ఆ అల్లాహ్ ను స్మరించటం జరుగదో ఆ ఇంట్లో మూడు రకాల విపత్తులు పుట్టుకొస్తాయి.ఆ ఇంట్లో వృధ్ధి [ధన ధాన్య వృధ్ధి] తగ్గిపోతుంది, దైవదూతలు ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతారు[ఆ ఇంట్లో అల్లాహ్ కరుణ ఆయన ప్రత్యేక దయ ఆ ఇంటిపై కురవదు], షైతానులు ఆ ఇంట్లోకి ప్రవేసిస్తారు[వివాదాలు, కోట్లాటలు ఆ ఇంట్లో పెరిగిపోతాయి].
రెఫరెన్స్
అల్ కాఫి, 2వ భాగం, పేజీ నం:499, హదీసు నం:1.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి