శని, 01/18/2020 - 19:00
యజీద్పై లఅనత్ పంపు అంతకు మించకు అని కూడా కొందరు అంటూ ఉంటారు...
ప్రతీ స్వతంత్ర ఆలోచనగల వారు, మధ్యవర్తి స్వభావము గల మనిషి, అహ్లెసున్నత్ విద్వాంశులు సహాబీయులందరిని ధర్మాత్ములని ఎలా ఏకీభవిస్తున్నారు? మరియు అలాగే వాళ్ళను “రజియల్లాహు అన్హు” అని ఎలా అనగలుగుతున్నారు? అనే విషయాన్ని చూసి ఆశ్చర్యంలో మునిగిపోతాడు. నిజానికి అహ్లె సున్నత్ల చట్టం ప్రకారం సహాబీయులందరూ న్యాయముర్తులే అనే నమ్మకంలో ఎటువంటి తేడా లేకుండా అందరిపై దురూద్ పంపుతారు. కొందరైతే “ఇల్అన్ యజీద వలా తజీదు(اِلعن يَزيد ولا تَزيد) అనగా యజీద్పై లఅనత్ పంపు అంతకు మించకు” అని కూడా అనడం జరిగింది. షరీఅత్ మరియు వివేకం కూడా అంగీకరించని వాళ్ళ అన్యాయాల ముందు యజీద్ చేసిన పాపములు కనిపించనివి.
ఆలోచించండి...
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి