బుధ, 11/06/2019 - 14:17
నమాజ్ ను సహాబీయులు మార్చారా అన్న ప్రశ్నకు సమాధనం సంక్షిప్తంగా...
“అనస్ బిన్ మాలిక్” ప్రవచన ప్రకారం దైవప్రవక్త[స.అ] కాలపు విషయాలలో అన్నింటి కన్నా ముందు నమాజ్ గురించి తెలిసింది, మీరు దాన్ని కూడా నాశనం చేసేసారు. జొహ్రీ ప్రవచన ప్రకారం: నేను దమిష్ఖ్ లో “అనస్ బిన్ మాలిక్” సన్నిదిలో హాజరైనప్పుడు వారిని ఏడుస్తుండడం చూసి “మీరెందుకు ఏడుస్తున్నారు”? అని ప్రశ్నించాను. అందుకు అనస్, “నేను నా జీవితంలో అన్నీంటి కన్నా గొప్పదైన నమాజ్ను తెలుసుకున్నాను మరి ఇప్పుడు దాన్ని కూడా నాశనం చేసేశారు” అని జవాబిచ్చారు.[సహీ బుఖారీ, భాగం1, పేజీ 74]
మొట్టమొదట నమాజులో మార్పు తెచ్చిన వారు ఖలీఫతుల్ ముస్లిమీన్ ఉస్మాన్ ఆ తరువాత ఉమ్ముల్ మొమినీన్ ఆయేషా.
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం2, పేజీ154/ సహీ ముస్లిం, భాగం2, పేజీ 143, కితాబొ సలాతుల్ ముసాఫిరీన్.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి